ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల వేళ సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది.
వైసీపీ శ్రేణులు వేసిన ఓటర్ల స్లిప్పులు బయట తుప్పల్లో కనిపించాయి. వాటిని గమనించిన
వైసీపీ అభిమానులు ఈసీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ ఓటర్లు ఫ్యాన్ గుర్తుకు వేసిన స్లిప్పులను బయటపడేసి ఓడిపోయేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో Anitha Reddy అనే పేరుతో 'X ఖాతాలో షేర్ చేయబడింది.