లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి యోగీ సిద్ధం

79చూసినవారు
లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి యోగీ సిద్ధం
ఉత్తరప్రదేశ్‌‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి సీఎం యోగీ ఆదిత్యనాథ్ సన్నద్ధమవుతున్నారు. హోలీ వేడుకలు ముగిసిన వెంటనే మధుర నుంచి ప్రచారం ప్రారంభించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. షెడ్యూల్ ప్రకారం మార్చి 27న ప్రారంభమయ్యే ప్రబుద్ధ వర్గ సమ్మేళనానికి యోగీ నాయకత్వం వహిస్తారు. మార్చి 27న మీరట్, ఘజియాబాద్‌లను సందర్శిస్తారు. 28న బిజ్నోర్, మెరాదాబ్ద్, అమ్రోహాలో సమావేశాలు జరుగుతాయి. 29, 30, 31న పార్టీ సమావేశాలు నిర్వహిస్తారు.

సంబంధిత పోస్ట్