పది సార్లు రాసిన తర్వాత పదో తరగతి పాస్ యువకుడు అవడంతో బ్యాండు మేళంతో గ్రామస్థులు ఊరేగించిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. బీడ్కు చెందిన కృష్ణ నామ్ దేవ్ ముండే 2018 నుండి 10 సార్లు రాసిన తర్వాత.. తాజాగా టెన్త్ పాసయ్యాడు. దీంతో గ్రామస్థులందరూ బ్యాండు మేళంతో అతడిని ఊరేగించి వేడుక చేశారు.