ప్రధాని మోదీకి వైఎస్‌ జగన్‌ లేఖ

78చూసినవారు
ప్రధాని మోదీకి వైఎస్‌ జగన్‌ లేఖ
తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం ముదురుతున్న వేళ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. చంద్రబాబు తన రాజకీయాల కోసం టీటీడీ ప్రతిష్టను దిగజార్చారని ఆ లేఖలో పేర్కొన్నారు. ‘‘స్వామివారి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. సున్నితమైన అంశాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారు. టీడీపీ ప్రతిష్టను దిగజార్చిన చంద్రబాబుకు బుద్ది చెప్పాలి’’ అని లేఖలో వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు.

సంబంధిత పోస్ట్