రేపు తిరుమలలో మహాశాంతి హోమం

82చూసినవారు
రేపు తిరుమలలో మహాశాంతి హోమం
తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు మహా శాంతి యాగాన్ని నిర్వహించేందుకు టీటీడీ శరవేగంగా ఏర్పాట్లు చేస్తుంది. ఆలయంలోని యాగ శాలలో అర్చకులు ఈ హోమం నిర్వహించనున్నారు. రేపటి రోజున రోహిణి నక్షత్రం శ్రీవారికి ముహూర్త బలం కావడంతో.. రేపు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మహా శాంతి హోమాన్ని అర్చకులు నిర్వహించనున్నారు. ముందుగా మహశాంతి యాగం, వాస్తు హోమం నిర్వహిస్తారు. చివరిగా పంచగవ్యాలతో సంప్రోక్షణను అర్చకులు నిర్వహించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్