చిరున‌వ్వులు చిందించిన వైఎస్ జ‌గ‌న్

52023చూసినవారు
వైసీపీ త‌ర‌పున ఎన్నిక‌ల్లో గెలిచిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌తో పాటు అందుబాటులో ఉన్న మిగ‌తా నేత‌ల‌తోనూ వైఎస్ జ‌గ‌న్ ఇవాళ స‌మావేశ‌మ‌య్యారు. ఎన్నిక‌ల్లో ఓటమికి గల కారణాలను చర్చించారు. గెలిచిన వారిని నవ్వుతూ అభినందించారు. ఎన్నికల్లో ఘోర ప‌రాభ‌వం త‌ర్వాత ఆ బాధ నుంచి కోలుకుంటున్న‌ట్లు క‌నిపించారు. ఈ ఫొటోల‌ను వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఓటమైనా, గెలుపైనా కలిసి నడుస్తామంటూ కామెంట్స్ చేస్తున్నాయి.

సంబంధిత పోస్ట్