వైఎస్ షర్మిల కొడుకు పెళ్లిపై నెట్టింట్లో జోరుగా చర్చ

6264చూసినవారు
వైఎస్ షర్మిల కొడుకు పెళ్లిపై నెట్టింట్లో జోరుగా చర్చ
ఏపీ కాంగ్రెస్ ఛీఫ్ వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం రాజస్థాన్‌లో వైభవంగా జరిగింది. కుటుంబసభ్యులు, అతి ముఖ్యమైన అతిథులు ఈ వేడుకకు హాజరయ్యారు. వైఎస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియాల హల్దీ ఫంక్షన్, పెళ్లి ఫొటోలను షర్మిల సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే, ఈ పెళ్లి వేడుకపై నెట్టింట చర్చ జరుగుతుంది. హల్ధీ ఫంక్షన్ హిందూ సంప్రదాయ పద్ధతి అని.. పెళ్లి క్రిస్టియన్ పద్దతిలో చేశారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

సంబంధిత పోస్ట్