పసుపు బోర్డు ఏర్పాటుపై కేంద్రానికి ప్రతిపాదనలు

531చూసినవారు
పసుపు బోర్డు ఏర్పాటుపై కేంద్రానికి ప్రతిపాదనలు
తెలంగాణలో జాతీయ పసుపు బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. బోర్డు ఏర్పాటు కాకపోవడం వల్ల ఆ పంట సాగు తగ్గుతోందని పేర్కొంది. గత సెప్టెంబరులో రాష్ట్రంలో పర్యటించిన పీఎం మోడీ ఇక్కడ పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కానీ, ఇప్పటివరకు కేంద్రం నుంచి బోర్డు ఏర్పాటుపై ఎలాంటి స్పష్టత రాలేదు. దీంతో కేంద్రంపై ఒత్తిడి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

సంబంధిత పోస్ట్