భారత అమ్ములపొదిలో ‘జొరావర్’

70చూసినవారు
భారత అమ్ములపొదిలో ‘జొరావర్’
తూర్పు లఢాఖ్‌లో వాస్తవాధీనరేఖ వెంబడి చైనా దుందుడుకు చర్యలను అడ్డుకునేందుకు భారత్ అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ ట్యాంకు ‘జొరావర్’ సిద్ధమైంది. ఈ ట్యాంకును పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ- (డీఆర్డీవో), ఎల్ అండ్ టీ సంయుక్తంగా రూపొందించాయి. ఈ యుద్ద ట్యాంకులను 2027లో సైన్యంలోకి ప్రవేశపెట్టే అవకాశముందని డీఆర్డీవో చీఫ్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్