ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ చీఫ్ కొల్లూ రఘురాం రెడ్డిపై వేటు పడింది. ఆయనను అన్ని బాధ్యతల నుంచి తప్పిస్తూ వెంటనే రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సిట్ ఆఫీస్కి తాళం వేసి ఏఎస్సీ స్థాయి అధికారులతో బందోబస్తు ఏర్పాటు చేసింది.