చంద్రబాబు ఆసక్తికర ట్వీట్

59చూసినవారు
చంద్రబాబు ఆసక్తికర ట్వీట్
టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం గర్వించేలా పని చేస్తానని అన్నారు. ఢిల్లీలో ఎన్డీయే కూటమి సమావేశం అనంతరం ఆయన ట్వీట్ చేశారు. దేశ ప్రజల ఎన్నికల తీర్పును అనుసరించి, ఎన్డీయే కూటమి నాయకుడిగా మోదీని భాగస్వామ్య పక్షాల నేతలందరం కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు. మోదీ లాంటి సమర్థవంతమైన నాయకత్వంలో భారత్ ఎదిగేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్