వైసీపీకి ఘోర ఓటమి తప్పదు: ప్రశాంత్ కిశోర్

ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. వైసీపీకి ఘోర పరాజయం తప్పదని పేర్కొన్నారు. మోజో స్టోరీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ.. "తాము ఎన్నికల్లో గెలవబోతున్నామని జగన్ చెబుతున్నట్లే.. రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్, అమిత్ షా కూడా చెబుతున్నారు. పదేళ్లుగా ఎన్నికల క్షేత్రంలో ఉన్నా. కానీ ఫలితాలను ముందే అంగీకరించిన వారిని ఇంతవరకూ చూడలేదు." అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్