సోషల్ మీడియా సమన్వయకర్తలను BRS నియమించింది. నాగర్కర్నూల్ ఎంపీ స్థానం సమన్వయకర్తగా అభిలాష్రావు, మహబూబ్నగర్ ఎంపీ స్థానం సమన్వయకర్తగా ఆశప్రియ ముదిరాజ్ను నియమించారు.