2023 డిసెంబరులో భారత్లో కెన్యా అధ్యక్షుడు విలియం రూటో పర్యటించారు. ద్వైపాక్షిక బంధాన్ని పటిష్ఠ పరచడంపై ప్రధాని మోదీతో ఈయన సమాలోచనలు జరిపారు. సేద్యరంగ ఆధునికీకరణ కోసం నైరోలీకి లైన్ ఆఫ్ క్రెడిట్ కింద సుమారు రూ.2085 కోట్లు అందించాలని ఢిల్లీ నిర్ణయించింది.