రోజంతా అలసిపోయినా కూడా కొందరికి సరిగా నిద్రపట్టదు. నిద్ర పట్టడం కోసం నానా తంటాలు పడుతుంటారు. అలాంటప్పుడు పడుకునే ముందు కొత్తీమీర గ్రైండ్ చేసి ఆ రసాన్ని వేడినీటిలో కలపాలి. ఈ రసం తాగినట్లయితే ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రశాంతంగా నిద్రపడుతుంది.