‘ఆది’ సినిమాతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్ననటుడు రఘు కారుమంచి. ఓ ఇంటర్వ్యూలో ఆయన మా
ట్లాడుతూ.. ’నాకు షేర్ మార్కెట్లపై అవగాహన ఉంది. తరచూ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతుంటా. ఓసారి షూట్కు ల్యాప్టాప్ తీసుకువెళ్లలేకపోయా. ఆరోజు షేర్స్ భారీ మొత్తంలో పడిపోయాయి. దాంతో కోట్లలో నష్టపోయా. కోపం, బాధ, చిరాకుతో కొన్ని నెలల పాటు బెడ్రూమ్ నుంచి బయటకు కూడా రాలేదు‘ అని రఘు తెలిపారు.