క్లిష్టమైన ఆలోచనా నిపుణ్యాలకు ప్యూచర్ కి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు, విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దడంలో పేర్గాంచిందన్నారు. గీతమ్ మీతో ఈ సహకారం విద్యార్థులు ఒక సంస్థ నుంచి మరొక సంస్థకు సాఫీగా మారేలా చేస్తుందని తెలిపారు. త్రిభాషా పద్దతికి ఆంగ్ల మాధ్యడు బోధన అవసరాలను అనుగుణంగా విద్యార్థులను సన్నద్ధం చేస్తుందన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులు గీత ఏర్పటీలోని కోర్పులు, విభాగాలలో అందిస్తున్న ఉపకార వేతనానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. రెండు సంస్థల అభ్యాసం గీతమ్ కి మారే విద్యార్థులకు విద్యా ప్రయాణాన్ని సులభతరం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గీతం విశాఖపట్నం అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ గౌతసరావు చీఫ్ సూర్కెటింగ్ ఆఫీసర్ నిర్మలరావు తదితరులు పాల్గొన్నారు.
PRO GU Hyderabad, 94 94 65 66 77