ఏర్పడిన గొంతులు.. ఆదమరిస్తే అంతే!

మేడ్చల్ మండలం ఎల్లంపేట పరిధిలోని డబిల్ పూర్ కమాన్ వద్ద పెద్ద గుంతలు ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు పడి గాయాలైన సంఘటనలు చాలా ఉన్నాయి. స్థానిక అధికారులు స్పందించిన రోడ్డుకు శాశ్వత మరమ్మతులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్