దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ చేసే రెడియో ప్రసంగం ‘మన్ కీ బాత్’ ఇవాళ్టి నుంచి తిరిగి మొదలుకానుంది. ప్రతి నెల చివరి ఆదివారంలో వచ్చే ఈ కార్యక్రమం.. 110వ ఎపిసోడ్ ఫిబ్రవరి 25న ప్రసారం అయ్యింది. ఇవాళ ‘మన్ కీ బాత్’ 111వ ఎపిసోడ్లో మోదీ మాట్లాడనున్నారు. కాగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ కార్యక్రమానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది.