తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం
ఉందనదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుంచి బుధవార
ం వరకు బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కేంద
్రీకృతమైన ఆవర్తనం ప్రభావంతో ఉత్తర ఒడిశా తీరం వద్ద వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన
ం ఏర్పడిందని.. ఇది సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తులో ఏర్పడిందని వాతావరణ కేంద్రం పేర్కొంది.