పరిశ్రమ ప్రమాదంపై ఫోరెన్సి ల్యాబ్ విచారణ

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ శివారులోని ఎస్ బి ఆర్గానిక్స్ పరిశ్రమలో జరిగిన పేలుడు ప్రమాదానికి సంబంధించి ఫోరెన్సి ల్యాబ్ అధికారులు విచారణ చేపట్టారు. ఈ మేరకు శుక్రవారం ఫోరెన్సి ల్యాబ్ అసిస్టెంట్ డైరెక్టర్ బృందం సభ్యులు ప్రమాద స్థలంలో వివరాలు సేకరించారు.

సంబంధిత పోస్ట్