తార కళాశాలలో ముగిసిన ఎన్ఎస్ఎస్ శిబిరం

66చూసినవారు
తార కళాశాలలో ముగిసిన ఎన్ఎస్ఎస్ శిబిరం
సంగారెడ్డి జిల్లా తారా ప్రభుత్వ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్స్ 2, 3, 4 ల ఆధ్వర్యంలో ఏడు రోజులపాటు జరిగిన శీతాకాల ఎన్ఎస్ఎస్ శిబిరాలు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రత్న ప్రసాద్, ముఖ్య అతిధుల చేతుల మీదుగా ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు.

సంబంధిత పోస్ట్