ఏపీ రహదారుల అభివృద్ధికి రూ.252.42 కోట్లు

84చూసినవారు
ఏపీ రహదారుల అభివృద్ధికి రూ.252.42 కోట్లు
ఏపీలో రూ.252.42 కోట్లు విలువ చేసే రహదారి పనులకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇందులో రణస్థలం నుంచి శ్రీకాకుళం వరకు ఆరు లైన్ల ఎలివేటెడ్ కారిడార్ అభివృద్ధి, ఆధునికీకరణ గురించి కూడా ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల పలు చోట్ల ట్రాఫిక్ సమస్యలు తీరడంతో పాటు రహదారి భద్రత పెరుగుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్