ఏపీ ఎన్నికల ఘర్షణ కేసుల్లో 4,668 మంది గుర్తింపు

50చూసినవారు
ఏపీ ఎన్నికల ఘర్షణ కేసుల్లో 4,668 మంది గుర్తింపు
ఏపీ ఎన్నికల ఘర్షణలకు సంబంధించి నమోదైన కేసుల్లో 4,668 మందిని గుర్తించి కొంత మందిని అరెస్ట్ చేశామని, మరికొందరికి నోటీసులు జారీ చేశామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నమోదు చేసిన ఈ కేసుల్లో 85 మందిపై హిస్టరీ షీట్ తెరచినట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 301 సమస్యాత్మక ప్రాంతాల్లో గత మూడు రోజులుగా కార్డెన్ సెర్చ్ నిర్వహించామని డీజీపీ తెలిపారు.

సంబంధిత పోస్ట్