ఏపీ ఫలితాలపై రామకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు

54చూసినవారు
ఏపీ ఫలితాలపై రామకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు
ఏపీ ఎన్నికల ఫలితాలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందనే విషయాన్ని తెలిపారు. తూ.గో. జిల్లాలో రాజమండ్రిలో శనివారం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్రంలో ప్రభుత్వాలు మారబోతున్నాయన్నారు. ఏపీలో టీడీపీ అధికారం వస్తే అది బీజేపీ వల్ల కాదని, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతనేనని చెప్పారు. వైసీపీపై ఉన్న వ్యతిరేకత ఓటుతోనే టీడీపీకి అధికారం దక్కుతుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్