వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

74చూసినవారు
వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి వివేకా హత్య గురించి మాట్లాడొద్దన్న విషయంపై షర్మిల, సునీత పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ జరిపిన కోర్టు స్టే విధించింది. దీనిపై షర్మిల స్పందిస్తూ.. ‘దురాత్ముల నీచబుద్ధికి దిమ్మతిరిగేలా, వివేకానందరెడ్డి హత్య విషయంలో నిన్న కోర్టు స్టే ఇచ్చింది. భావప్రకటన స్వేచ్ఛపై ఈ రాక్షసమూక చేయబోయిన దాడిని తిప్పికొట్టి.. ఎప్పటికైనా ధర్మపోరాటం గెలుస్తుంది.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్