మాజీ ఎంపీపై క్రిమినల్ కేసు నమోదు

73చూసినవారు
మాజీ ఎంపీపై క్రిమినల్ కేసు నమోదు
విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. హయగ్రీవ భూముల వ్యవహారంలో జరిగిన అవకతవకల కారణంగానే ఈ కేసు నమోదైనట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే.. ఎండాడలో సీనియర్ సిటిజన్స్ హౌసింగ్ కోసం 2010లో హయగ్రీవకు 12.51 ఎకరాలు కేటాయించారు. అయితే నకిలీ పత్రాలను సృష్టించారని హయగ్రీవ భూముల డెవలపర్ చిలుకూరి జగదీష్ ఆరోపిస్తూ ఎంవీవీపై ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్