ఏపీ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం

462061చూసినవారు
ఏపీ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం
సెకండరీ గ్రేడ్‌ టీచర్(SGT) పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అనర్హులని ఇటీవల ఏపీ హైకోర్టు ప్రకటించింది. ఈ నేప‌థ్యంలో ఏపీ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్జీటీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న బీఈడీ అభ్యర్థులందరికీ వారు చెల్లించిన ఫీజును రిఫండ్‌ చేస్తామని ప్రకటించింది. అభ్యర్థుల ఆధార్‌ నంబర్‌కు అనుసంధానమైన బ్యాంకు ఖాతాల్లో న‌గ‌దును జమ చేస్తామని తెలిపింది.

సంబంధిత పోస్ట్