AP: టెన్త్‌, ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్

247783చూసినవారు
AP: టెన్త్‌, ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్
టెన్త్‌, ఇంట‌ర్ విద్యార్థుల‌కు APSRTC శుభ‌వార్త చెప్పింది. టెన్త్‌, ఇంటర్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యే విద్యార్థులు ఉచితంగా RTC బ‌స్సుల్లో ప్ర‌యాణం చేయ‌వ‌చ్చ‌ని తెలిపింది. హాల్‌టికెట్లు చూపించి ఇంటి నుంచి ప‌రీక్షా కేంద్రానికి, ప‌రీక్షా కేంద్రం నుంచి ఇంటికి ఉచితంగా ప్ర‌యాణించొచ్చ‌ని పేర్కొంది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఈ సదుపాయం కల్పిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్