అమ్మవారి విగ్రహం ముందు కూర్చుని కత్తితో వ్యక్తి హల్‌చల్

50చూసినవారు
ఏపీలో ఓ వ్యక్తి అమ్మవారి గర్భగుడిలో కూర్చొని కత్తితో హల్‌చల్ చేశాడు. అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రాజేష్ రైల్వే పోలీసుల నుంచి తప్పించుకుని అమ్మవారి గుడిలోకి వెళ్లాడు. ఆరవపల్లి ముత్తు మారమ్మ గుడిలోకి అమ్మవారి విగ్రహం ముందు కూర్చొని కత్తితో హల్‌చల్ చేశాడు. నందలూరు పోలీసులు వ్యక్తిని అదుపులోకి తీసుకుని రైల్వే పోలీసులకు అప్పగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్