తెలుగు వాళ్లకు ఎన్టీఆర్ ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చారు: సీఎం చంద్రబాబు

76చూసినవారు
తెలుగు వాళ్లకు ఎన్టీఆర్ ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చారు: సీఎం చంద్రబాబు
మంగళగిరిలో శనివారం సీఎం చంద్రబాబు టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘టీడీపీ రాకముందు తెలుగు జాతికి గుర్తింపు లేదు. తెలుగు వాళ్లకు ఎన్టీఆర్ ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చారు. కార్యకర్తల మనోభావాలను టీడీపీ గౌరవించింది. రాజకీయ విశ్వవిద్యాలయం తెలుగుదేశం పార్టీ. అనేక మంది నాయకులను తయారు చేసిన పార్టీ తెలుగుదేశం.’ అని అన్నారు.