జనసేనకు బిగ్ షాక్

48324చూసినవారు
జనసేనకు బిగ్ షాక్
ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది. శుక్రవారం నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు మనుకాంత్ రెడ్డి, జనసేన నేతలు కాటంరెడ్డి జగదీష్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ యాదవ్ వైసీపీలో చేరారు. ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో సీఎం జగన్ సమక్షంలో వారు వైసీపీ కండువా కప్పుకున్నారు. వీరితో పాటు టీడీపీ నేత సుబ్బారావు, కాంగ్రెస్ నేతలు పంతం నెహ్రూ, ఇందిర వైసీపీ పార్టీలో చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్