కూటమి ప్రభుత్వానికి షాక్.. వాలంటీర్లు ఆందోళనలు

51చూసినవారు
కూటమి ప్రభుత్వానికి షాక్..  వాలంటీర్లు ఆందోళనలు
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగనున్నారు. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, ఇచ్చిన మాటను సీఎం చంద్రబాబు నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని గురువారం నుంచి అక్టోబర్ 2 వరకు గాంధేయ మార్గంలో శాంతియుతంగా ఆందోళనలు చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్