ఆదుకోవాలని వేడుకుంటున్న మహిళ

75చూసినవారు
అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ మహిళ కువైట్‌ లో చిక్కుకుంది. అయితే గల్ఫ్ లో చిక్కుకున్న మహిళ తనను రక్షించాలంటూ AP మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కోరారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం సంబేపల్లి మండలం నారాయణరెడ్డిగారిపల్లెకు చెందిన తిరుపతి కవిత అనే మహిళ బతుకు దెరువు కోసం కువైట్ కి వెళ్లింది. ఏజెంట్లు మోసం చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని సెల్ఫీ వీడియో ద్వారా మంత్రి రాంప్రసాద్ రెడ్డికి మహిళ విన్నవించుకుంది.

సంబంధిత పోస్ట్