ఏపీలో అభయాంజనేేయ స్వామి ఆలయం ధ్వంసం

84చూసినవారు
ఏపీలో అభయాంజనేేయ స్వామి ఆలయం ధ్వంసం
ఏపీలోని అన్నమయ్య జిల్లా మొలకలచెరువు మండలం కదిరినాథుని కోట సమీపంలోని అభయాంజనేయ స్వామి ఆలయాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఆలయ గోడను కూల్చివేశారు. దీనిపై స్థానిక ఆర్ఎస్ఎస్, బీజేపీ, వీహెచ్‌పీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. కేసు నమోదు చేసి వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్