వాలంటీర్లు, అమ్మకు వందనంపై కీలక నిర్ణయం!

52చూసినవారు
వాలంటీర్లు, అమ్మకు వందనంపై కీలక నిర్ణయం!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాల అమలుకు సిద్దం అవుతోంది. అభివృద్ధి - సంక్షేమ రంగాలకు సంబంధించి నేటి మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నారు. ఏపీ ప్రభుత్వం కొత్త పాలసీలను ఈ సమావేశంలో ఆమోదించనుంది. ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా నూతన విధానాలను ఖరారు చేయనుంది. వాలంటీర్ల అంశంతో పాటుగా అమ్మకు వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాల అమలుపైన మంత్రివర్గం చర్చించనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్