ఎంబీయూపై ఆరోపణలు.. విద్యార్థులకు అండగా మంచు మనోజ్

51చూసినవారు
ఎంబీయూపై ఆరోపణలు.. విద్యార్థులకు అండగా మంచు మనోజ్
నటుడు మోహన్ బాబుకు చెందిన ఎంబీ యూనివర్సిటీలో ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారని విద్యార్థులు, ఆందోళన చేస్తున్న వేళ హీరో మంచు మనోజ్ ట్వీట్ చర్చనీయాంశమైంది. ఎక్స్ వేదికగా.. ‘ప్రస్తుత పరిస్థితులు బాధిస్తున్నాయి. ఈ సమయంలో విద్యార్థులకు అండగా ఉంటాను. నా తండ్రి మోహన్ బాబు విద్యార్థుల శ్రేయస్సుకే ప్రాధాన్యమిస్తారు. ఫిర్యాదులను నా మెయిల్‌కు పంపండి. నా తండ్రి దృష్టికి తీసుకెళ్తాను.’ అని మనోజ్ చెప్పారు.

సంబంధిత పోస్ట్