సీఎం జగన్, మంత్రి అంబటి రాంబాబు, ముద్రగడ పద్మనాభంపై నటుడు, జనసేన నేత పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ను బటన్ రెడ్డి అని వైసీపీ ఎమ్మెల్యేలు అంటున్నారని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో వైసీపీ మూడు సీట్లు గెలిస్తే ముద్రగడ ఇంట్లో సర్వెంట్గా పని చేస్తానని పృథ్వీరాజ్ సవాల్ విసిరారు. అంబటి రాంబాబు ఓడిపోవడం ఖాయమన్నారు.