అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై కర్ణాటకతో ఒప్పందం

63చూసినవారు
అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై కర్ణాటకతో ఒప్పందం
అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయి. దీని ప్రకారం APSRTC.. కర్ణాటకలోని 69,284 కిలోమీటర్ల మేర బస్సులు నడపనుంది. అలాగే కర్ణాటక RTC ఏపీలో 69,372 కిలోమీటర్ల మేర బస్సులు నడపనునున్నట్లు.. ఈ మేరకు జగన్ ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌ ప్రచురించింది.

సంబంధిత పోస్ట్