ఏపీ టెట్ అభ్యర్థులకు అలర్ట్

65చూసినవారు
ఏపీ టెట్ అభ్యర్థులకు అలర్ట్
1. అక్టోబర్ 3 నుంచి 21 వరకు రోజూ రెండు సెషన్లలో ఏపీ టెట్ పరీక్షలు
2. అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి
3. ఒకటి కన్నా ఎక్కువ హాల్ టికెట్లు పొందిన వారు ఏదో ఒక కేంద్రంలోనే పరీక్ష రాయాలి
4. హాల్ టికెట్‌పై ఫోటో లేకపోయినా, సరిగా కనిపించకపోయినా..
రెండు పాస్‌పోర్టు ఫోటోలను డిపార్ట్‌మెంటల్ అధికారికి సమర్పించాలి
5.పరీక్షకు గంటన్నర ముందే కేంద్రాల్లోకి అనుమతిస్తారు
6. దివ్యాంగ అభ్యర్థులకు 50 నిమిషాల అదనపు సమయం

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్