ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

55చూసినవారు
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త మద్యం పాలసీలో మాదక ద్రవ్యాల నియంత్రణ సుంకం వసూలు చేసేందుకు సిద్ధమైంది. దీని ద్వారా వచ్చే నిధులను డ్రగ్స్ నియంత్రణ, కౌన్సిలింగ్ కేంద్రాల ఏర్పాటుకు వినియోగించనుంది. మరో వైపు గత వైసీపీ సర్కార్ వసూలు చేసిన 10 రకాల సుంకాల స్థానంలో ఆరు టాక్స్‌లు మాత్రమే వసూలు చేయనుంది.

సంబంధిత పోస్ట్