వైసీపీ పాలనలో వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారు: నాదెండ్ల

76చూసినవారు
వైసీపీ పాలనలో వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారు: నాదెండ్ల
వైసీపీ పాలనలో వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో పర్యటించకుండా మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అధికార యంత్రాంగాన్ని సమన్వయపరిచినట్లు తెలిపారు. లీడర్ అంటే పవన్‌గా ఉండాలని, మీడియా ముందు కాగితాలు పట్టుకొని ఊగిపోవడం కాదన్నారు.

సంబంధిత పోస్ట్