'ఏపీకి మిగిలేది బొగ్గు, బూడిదే'

63చూసినవారు
'ఏపీకి మిగిలేది బొగ్గు, బూడిదే'
కృష్ణపట్నం పోర్టు తరలిపోతే ఏపీకి బొగ్గు, బూడిదే మిగులుతుందని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కృష్ణపట్నం అదానీ పోర్టును తరలించవద్దని అఖిలపక్షం ధర్నాకి ఆయన మద్దతు తెలిపారు. కంటైనర్ పోర్టు తరలిపోతే ఏపీకి ఆర్థికంగా నష్టం వాటిల్లుతుందని అన్నారు. పోర్టు తరలిపోతే నెల్లూరు జిల్లాకే కాదు ఏపీకి విలువైన సంపద పోయి బొగ్గు, బూడిదే మిగులుతుందని గుర్తుంచుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్