ఎంపీ స్థానాల్లో భారీ ఆధిక్యం దిశగా కూటమి

52చూసినవారు
ఎంపీ స్థానాల్లో భారీ ఆధిక్యం దిశగా కూటమి
ఏపీలోని 25 లోక్‌సభ స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యం దిశగా సాగుతున్నారు. టీడీపీ 15, జనసేన 2, బీజేపీ 3, వైసీపీ 5 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్