స్మృతీ ఇరానీకి షాక్

1059చూసినవారు
స్మృతీ ఇరానీకి షాక్
ఉత్తరప్రదేశ్‌లోని అమేథి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి, ప్రస్తుత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెనుకంజలో ఉన్నారు. అక్కడ కాంగ్రెస్‌ నేత కిశోరి లాల్‌ శర్మ లీడింగ్‌లో కొనసాగుతున్నారు. స్మృతి ఇరానీపై ఆయన 3,018 ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఆయనకు ఇప్పటి వరకూ 11,742 ఓట్లు రాగా, ఇరానీకి 8,724 ఓట్లు వచ్చాయి.

సంబంధిత పోస్ట్