పదేళ్ల తర్వాత కాంగ్రెస్ సెంచరీ

1068చూసినవారు
పదేళ్ల తర్వాత కాంగ్రెస్ సెంచరీ
లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటముల మధ్య గట్టి పోటీ కొనసాగుతుంది. ప్రస్తుతం ఎన్డీయే 288, ఇండియా 225 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. పార్టీల వారీగా చూస్తే బీజేపీ డామినేటింగ్ పొజిషన్ లో ఉంది. 240 స్థానాల్లో ఆధిపత్యం కొనసాగిస్తోంది. కాంగ్రెస్ 105 సీట్లకు పెరిగింది. దాదాపుగా పదేళ్ల తర్వాత రాహుల్ సేన సీట్లు వందకు పెరగడం గమనించదదగ్గ విషయం.

సంబంధిత పోస్ట్