చాట్రాపల్లికి అరకు ఎంపీ

64చూసినవారు
చాట్రాపల్లికి అరకు ఎంపీ
ప్రకృతి విపత్తుల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవడం బాధాకరం అన్నారు అరకు ఎంపీ గుమ్మ తనూజరాణి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొండ చరియలు జారిపడిన జీకే వీధి మండల చాట్రాపల్లికి వెళ్లారు. ఉమ్మడి విశాఖ జడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, పాడేరు మాజీ ఎమ్మెల్యే పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, వైసిపి శ్రేణులు స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు వెళ్లారు. బాధితులకు పరామర్శించి, భరోసా కల్పించారు.

సంబంధిత పోస్ట్