పుట్టగొడుగుల పెంపకం దారులకు కిట్లు పంపిణీ

50చూసినవారు
పుట్టగొడుగుల పెంపకం దారులకు కిట్లు పంపిణీ
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం గబ్బంగి ఆదివాసి మిత్ర వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో..మూడో విడత పుట్టగొడుగులు పెంపకం రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం.." యూత్ ట్రైనింగ్ సెంటర్ లో మంగళవారం విత్తనాలు, కవర్లు, దబ్బలం, స్ప్రేలు, తాడ్లులు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో మిత్ర వెల్ఫేర్ సొసైటీ ఫీల్డ్ కోఆర్డినేటర్ ఎస్, భీముడు జి,లక్ష్మి అసిస్టెంట్ ఆర్డినేటర్ టి, మూర్తి బాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్