నేహారెడ్డి అక్ర‌మ నిర్మాణాల తొల‌గింపు

58చూసినవారు
నేహారెడ్డి అక్ర‌మ నిర్మాణాల తొల‌గింపు
విశాఖ భీమిలీ బీచ్‍లో హైకోర్టు ఆదేశాలతో ఎంపీ విజయ సాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి అక్రమ నిర్మాణాన్ని మరోసారి శ‌నివారం జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. 4న ఓవైపు గోడను నామమాత్రంగా కూల్చివేయ‌గా. విజ‌య‌సాయిరెడ్డి కుమార్తె హైకోర్ట‌ను ఆశ్ర‌యించ‌గా. ఆమెకు వ్య‌తిరేకంగా కోర్టు తీర్పు వెలువ‌రించింది. త‌క్ష‌ణం అక్ర‌మ నిర్మాణాల‌ను కూల్చివేయాల‌ని జీవీఎంసీ అధికారుల‌కు ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్