మెడిక‌వ‌ర్‌లో క్యాన్స‌ర్ ఆస్ప‌త్రి ప్రారంభం

56చూసినవారు
విశాఖ లో మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభించ‌డం ఆనందంగా ఉంద‌ని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శుక్ర‌వారం విశాఖలోని మెడిక‌వర్ ఆస్ప‌త్రిలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ క్యాన్సర్ పై ప్రతి ఒక్కరికీ కూడా అవగాహన ఉండాలన్నారు. క్యాన్సర్ నియంత్రణలో మేడికవర్ హాస్పిటల్ తన వంతు పాత్ర పోషించ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు.

సంబంధిత పోస్ట్